Home » Inquiry
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై ఏపీ హైకోర్టులో మంగళవారం(31 ఆగస్ట్ 2021) విచారణ జరిగింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వైఎస్ కుటుంబ సభ్యుల బంధువులు, సన్నిహితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. కడప కేంద్ర కారాగార అతిథి గృహం, పులివెందుల ఆర్.అండ్.బి అతిథి గృహం కేంద్రాలుగా 68వ రోజు విచారణ కొనసాగుతోంది.
వామన్ రావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టా మధు ఎంక్వైరీలో రోజుకో విషయం బయటకు వస్తోంది.
ఏపీలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టులో విచారణ ముగిసింది. అనంతపురం ఆస్పత్రిలో కోవిడ్ మరణాలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
విజయవాడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యపై ఏపీ విద్యాశాఖ స్పందించింది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు మంత్రి ఆదిమూలపు సురేష్.
Sit inquiry into destruction of temples and idols in AP : ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ, బీజేపీ మధ్య మాటలయుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత�
irregularities in the distribution of flood relief : వరదసాయం పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణకు అంగీకరించింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ రాసిన లేఖను హైకోర్టు పిల్గా విచారణకు స్వీకరించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అవ�
CM Jagan video conference with central teams in Eluru : ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో.. ఎలా కట్టడి చేయాలా అనే విషంపై ఏపీ సర్కార్ దృష్టిపెట్టింది. అయితే.. వ్యాధికి అసలు కారణం తెలవకపోవడం చిక్కుముడిగా మారింది. ఇక ఏపీ సీఎం జగన్ ఏలూరు పరిస్థితిపై సమీ�
Medak : Narsapur 112 acres scam : మెదక్ జిల్లాలో 112 ఎకరాల అవినీతి కేసులో Rs.1కోటీ 12 లక్షలు లంచం తీసుకుంటూ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును ఏసీబీ అధికారులు వేగవంతం చేశారు. ఏసీబీ అధికారుల దర్యాప్�
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. 3 గంటలుగా డాక్టర్ రాయపాటి కోడలు మమతను విచారిస్తున్న ఏసీబీ ….సూర్యచంద్రరావు, రమేష్ ఆస్పత్రుల్లో పేషెంట్ల నుంచి వసూలు చేస్తున్న ఫీజులపై ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎంపీ రాయపాటి సా�