Home » IPL
ఐపీఎల్ 2022 లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరుకోవడంతో 14 మ్యాచ్లకు ముందే ప్లేఆఫ్స్పై సస్పెన్స్ మొదలైంది. రీసెంట్ గా జరిగిన మ్యాచ్ల్లో చెన్నై 91పరుగుల తేడాతో గెలవడంతో ప్లేఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యేక ఘనత దక్కించుకుంది. లీగ్ మొత్తంలో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్ లలో నమోదు చేయనంత భారీ స్కోరు నమోదు చేసింది.
ఐపీఎల్ (IPL) 2022లో భాగంగా జరుగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ లో జడేజా జట్టును హైదరాబాద్ ఘోరంగా కట్టడి చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు సర్వం సిద్ధమైంది. మ్యాచ్ లో భాగంగా జరిగిన టాస్లో సన్రైజర్స్ గెలుపొంది..
ముంబై ఇండియన్స్ నుంచి బయటికొచ్చేసి గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్ అయిపోయాడు హార్దిక్ పాండ్యా. సోమవారం ఆడనున్న తొలి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో ఆడేందుకు సిద్ధమైంది గుజరాత్..
ఐపీఎల్ 2022లో భాగంగా జరగనున్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్సో సూపర్ జెయింట్స్ మ్యాచ్ కు ముందు గుజరాత్ ఫ్రాంచైజీ నుంచి కీలక అనౌన్స్ మెంట్ వచ్చింది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డ్ బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేయడానికి కేవలం 4పరుగుల దూరంలో మాత్రమే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022లో భాగంగా మూడో మ్యాచ్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఆడనున్నారు. ఆదివారం మార్చి 27న తొలి గేమ్ జరగనున్న క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022లో భాగంగా మూడో మ్యాచ్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఆడనున్నారు. ఇందులో భాగంగా జరిగిన టాస్ లో మయాంక్ అగర్వాల్ టాస్ గెలిచి..
ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్ మరో అద్బుతమైన ఘనత సాధించాడు. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ లతో సమానంగా నిలిచాడు.