Home » IPL
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రైనా తీవ్ర దుఖంలో మునిగిపోయాడు.
ఐపీఎల్-2022కు సంబంధించిన కీలక అంశం రిటెన్షన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది.
ఐపీఎల్ రాబోయే ఎడిషన్ కోసం మరో రెండు కొత్త ఫ్రాంచైజీలను యాడ్ చేయనున్నారు. ప్రస్తుతమున్న జట్లు ముగ్గురు నుంచి నలుగురు వరకూ ప్లేయర్లను జట్టులో ఉంచుకోవచ్చు. బీసీసీఐ సెట్ చేసిన నవంబర్30
ఐపీఎల్ క్వాలిఫయర్-2లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021లో భాగంగా జరిగిన 51వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అరుదైన ఫీట్ సాధించాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్ 2021లో ఆర్సీబీ ప్లేయర్.. గ్లెన్ మ్యాక్స్ వెల్ సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నాడు. వరుసగా మూడో హాఫ్ సెంచరీతో హవా కొనసాగిస్తున్నాడు.
తాము మారిపోయాం..గతంలోలా ప్రవర్తించం అంటూ మొన్నటివరకు కబర్లు చెప్పిన తాలిబన్లు..అధికారంలోకి రాగానే మళ్లీ తమ పాత విధానాలనే కొనసాగిస్తున్నారు. మహిళల హక్కులు కాపాడుతాం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అఫీషియల్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ యాడ్ రేట్లను అమాంతం పెంచేసింది. యాడ్ల డిమాండ్ దృష్ట్యా 25శాతం నుంచి 30శాతానికి పెంచడంతో 10 సెకన్ల యాడ్ రూ.18లక్షలు
మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోనీ, సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనాకు సాయం అందిస్తున్నట్లుగా వీడియో రికార్డు అయింది. ధోనీతో పాటు రైనాల బ్యాట్స్, హెల్మెట్స్ మోసుకొస్తున్న వీడియో.
క్రీడలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండవంటూనే మహిళల పేర్లు చెప్పి రాక్షస పాలన అమలు చేస్తున్నారు. తాజాగా మహిళల అశ్లీలతను సాకుగా చూపి ప్రపంచ క్రికెట్ పండుగ అయిన ఐపీఎల్..