-
Home » Jaintia Hills
Jaintia Hills
మిరాకిల్ జరుగలేదు: మేఘాలయలో 15 మంది కార్మికులు మృతి!
January 18, 2019 / 07:25 AM IST
మేఘాలయలోని జైంతియా హిల్స్ బొగ్గు గని (ర్యాట్ హోల్)లో చిక్కుకుపోయిన 15మంది కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ సిబ్బంది చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. గనిలోని నీటిలో సల్ఫర్ శాతం ఎక్కువగా ఉండటంతో మృతదేహాలు త్వరగా కుళ్లిపోయినట్లు నిపుణులు �