Jamugurihat

    అసోంలో పడవ ప్రమాదం : ఒకరి గల్లంతు

    October 17, 2019 / 02:01 PM IST

    ఏపీలో తూర్పు గోదావరి జిల్లా  కచ్చలూరు వద్ద నదిలో పడవ మునిగిపోయిన ఘటన మరువక ముందే…. గురువారం 2019 అక్టోబరు17న అసోం రాష్ట్రంలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది.  అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. మిగిలిన వారు ప్రాణాలతో బయట పడ్డా�

10TV Telugu News