Jasmalamadu

    వైసీపీలో చేరనున్న టీడీపీ నేత రామసుబ్బారెడ్డి

    March 10, 2020 / 10:59 AM IST

    టీడీపీకి వరుస షాకులు తప్పటంలేదు. టీడీపీ నుంచి వైసీపీలోకి నేతలు క్యూ కడుతున్నారు. సీఎం జగన్ నియోజకవర్గం నుంచి పులివెందుల నుంచి టీడీపీ తరపున కీలక నేతగా ఉన్న సతీష్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు. ఆయన బాటలోనే  కడప జిల్లా జ�

10TV Telugu News