Home » join
2022లో ఐపీఎల్ టోర్నీలోకి రెండు కొత్త ప్రాంచైసీలు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేరడంతో మీడియా హక్కుల వేలం రూపంలో ఐపీఎల్ మేనేజ్ మెంట్ కు, దాని నిర్వహక సంస్థ బీసీసీఐకి వచ్చిన నిధులు 10.9 బిలియన్ డాలర్లు. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయి�
60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీలో నేషనల్ పీపుల్స్ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక యూడీపీకి 8 మంది, పీడీఎఫ్ నలుగురు, హెచ్ఎస్పీడపీ ఇద్దరు, స్వతంత్రులు ఆరుగురు సహా బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలతో ప్రభుత్వం కొనసాగుతోంది. ఇక విపక్షంలో ఆల్ ఇండ�
వాస్తవానికి గుజరాత్ ఫలితాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కూడా తెచ్చిపెట్టింది. కానీ అంతలోనే పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే సంఘటనలు ఎదురవుతున్నాయి. వచ్చే ఏడాది రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో గ�
నవంబర్ 7న మహారాష్ట్రలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించగానే అందులో పాల్గొనాలని కాంగ్రెస్ నేతలు అశోక్ చవాన్, బాలాసాహెబ్ థోరాట్ తనను కలిసి కోరారన్నారు. సమాజంలో సామరస్యత తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ యాత్రలో ఎక్కడ వీలైతే అ�
చాలా కాలం క్రితమే కాంగ్రెస్ పార్టీకి ఆజాద్ టాటా చెప్పి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ వాస్తవంలో ఇవేవీ జరగలేదు. ఇది జరిగిన చాలా కాలానికి తాజాగా ఆయన రాజీనామా చేశారు. అయితే బీజే�
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతున్నారా? ఇందుకు బీజేపీ అధిష్ఠానం రంగం సిద్ధం చేసిందా? అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. రాజగోపాల్రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ ముఖ్యన
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు లేని పార్టీలో కొనసాగటం కష్టమంటూ విలేకరుల సమావేశంలో తాటి తేల్చి చెప్పారు.
పార్టీ మీది..స్ట్రాటజీ నాది అంటున్న పీకే..అందుకే హస్తానికి అండగా ఉంటున్నా అంటున్నాడీ రాజకీయ చాణుక్యుడు. మరి ఈ వ్యూహకర్త అసలు ప్లాన్ ఏంటీ?
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శిరోమణి అకాళీదళ్ పార్టీ కీలక నేతగా కొనసాగిన మాజిందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గోవాలో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత గోవా మీజీ సీఎం లుయీజిన్హో ఫలేరో కాంగ్రెస్ కు హ్యాండిచ్చి