Home » join
కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్కొక్క నేత జారిపోతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన వారు..మాజీ నేతలు పార్టీకి రాం..రాం చెబుతూ ఇతర పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. దీనితో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం పడిపోతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు TRS వైపు మొగ్గు చూప�
నెల్లూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సడన్గా సైకిల్ దిగిపోయారు.
టీడీపీ సీనియర్ నాయకుడు,ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనువాసులు రెడ్డి శనివారం(మార్చి-16,2019) వైసీపీలో చేశారు.వైసీపీ అధినేత జగన్ మాగుంటకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాగుంట వెంట చీరాల ఎమ్మెల్యే ఆమంచి కూడా ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో
ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల ఏపీకి ఏమి లాభం జరగదని..అసలు ముఖ్యమంత్రి పదవికి అతను అనర్హుడని ఎంపీ పండుల రవీంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. బాబు ఉన్నంత వరకు హోదా..ప్యాకేజీ ఏమీ రాదని..కేవలం మట్టి..నీళ్లు మాత్రమే వస్తాయని ఎద్దేవా చేశారు. టీడీపీకి గ�
2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు పార్టీల మార్పులు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు నేతలు తాము ఉన్న పార్టీలో ఈ సారి టికెట్ రాదనో, వేరే వేరే కారణాలతో పార్టీలు జంప్ చేశారు. ఇప్పుడు బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ కీర్తి ఆజాద్ ఇవాళ(ఫిబ్రవరి-18,2019) కాంగ
అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసిన ఆయన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఇవాళ లేదా రేపు ఆయన వైఎస్ �
విజయవాడ : మీరు మా నేతలను లాక్కొంటే..చూస్తూ కూర్చొంటామా..మీ నేతలను కూడా లాక్కొంటాం..అనే పరిస్థితి ఏపీలో నెలకొంది. ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ – టీడీపీ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతున్నాయి. కీలక నేతలన ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తు�
ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరికపై ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి స్పందించారు.