Home » Justice Dhiraj Singh Thakur
జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 1964 ఏప్రిల్ 24న జన్మించారు. 1989 అక్టోబర్ 18న ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తండ్రి, సోదరుల నుంచి ఘనమైన వారసత్వం కొనసాగిస్తున్నారు. ధీరజ్ సింగ్ 25 ఏప్రిల్ 1964లో జన్మించారు. మాతృరాష్ట్రం జమ్మూ కశ్మీర్.