Home » Jyoti Kumari
గతేడాది లాక్డౌన్ వేళ తన తండ్రిని సైకిల్పై ఎక్కించుకుని 1300 కి.మీ ప్రయాణించి 'సైకిల్ గర్ల్'గా గుర్తింపు పొందిన బీహార్ కు చెందిన జ్యోతి కుమారి ఇంట్లో ఇటీవల విషాదం నెలకొన్న విషయం తెలిసిందే.
గతేడాది దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సమయంలో తన తండ్రిని సైకిల్ పై కూర్చోపెట్టుకుని 1200 కిలో మీటర్లు ప్రయాణించి వార్తల్లో కెక్కిన బీహార్ కు చెందిన సైకిల్ గర్ల్ జ్యోతి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.
లాక్ డౌన్ విధించిన సమయంలో…తన తండ్రిని సొంతూరుకు చేర్చడం కోసం 1200 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించిన జ్యోతి కుమారి సైకిల్ గర్ల్ గా గుర్తింపు పొందింది. ఈమె చేసిన సాహసానికి ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ప్రముఖ మ్యాథమెటీషియన్, సూప
అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కిన 15 సంవత్సరాల బీహార్ బాలిక జ్యోతి కుమారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశవ్యాప్తంగా జ్యోతి పేరు మార్మోగింది. శభాష్ అని అంతా ప్రశంసించారు. కంటే కూతురిన�
లాక్ డౌన్ నేపథ్యంలో జ్యోతి(15) అనే బాలిక గాయపడిన తన తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని 1,200 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి 8రోజుల్లో చేరుకున్న విషయం గత వారం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ నుంచి బీహ�