Home » K. Laxman
రైతు రుణమాఫీపై దేవుళ్ళందరిపై ఒట్టు పెట్టినా రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మలేదని, ఆయనకు ఆగస్టులో రాజకీయంగా పెను ప్రమాదం ఉండబోతుందని డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.
గతంలో కాంగ్రెస్ నేతల అలసత్వంతోనే తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ రాలేదని.. ఇప్పుడు ఆ పార్టీతోనే కలిసి టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేపట్టడం సిగ్గుచేటని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు.
అదిగో ఇదిగో.. అంటూ రాష్ట్ర అధ్యక్ష పదవి ఊరిస్తోంది. ఆలస్యం చేస్తూ ఆశావహులను ఉసూరు మనిపిస్తోంది. ఇక ఇప్పట్లో పదవి దక్కేది లేదులే అని నిట్టూరుస్తున్న సమయంలో ఢిల్లీ నుంచి ఓ టీమ్ ఫ్లయిట్ వేసుకొని దిగింది. అంతే మళ్లీ పోతున్న ప్రాణం తిరిగొచ్చ�
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయనకూ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డికి మధ్య విభేదాలు �
బీజేపీ అంటే ఓ జాతీయ పార్టీ… క్రమశిక్షణకు మారుపేరులా చెప్పుకొనే పార్టీ. అధ్యక్షుడి నిర్ణయమే శిరోధార్యం అనుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే నాయకులు అంతా కట్టుబడి ఉంటారనే భావన కూడా ఉంది. కానీ తెలంగాణలో మాత్రం అన్ని రాజకీయ పార్టీల్లాగే బీజే�
టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.