Home » Kaleshwaram
తెలంగాణకు కరువు రాకుండా కాపాడే ప్రాజెక్ట్ కాళేశ్వరం
దేశానికే మార్గదర్శనం చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని గొప్పగా చెప్పారు. పిడికెడు మందితో బయల్దేరితే తెలంగాణ సాకారమైందన్నారు. మిషన్భగీరథ దేశంలోనే ఎక్కడా లేదని కేసీఆర్ అన్నారు.
10 జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రాజెక్టులు కట్టుకున్నామని తెలిపారు. కేసీఆర్ తపన మొత్తం ప్రజల కోసమే అన్నారు.
కార్తీకమాసం.. ఆదివారం సెలవుదినం కావడంతో దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు.
CM KCR And CM Jagan : సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లనున్నారు. 2021, జనవరి 19వ తేదీ మంగళవారం ఉదయం పది గంటలకు హెలికాఫ్టర్లో మేడిగడ్డకు బయల్దేరనున్నారు కేసీఆర్. మేడిగడ్డ ఆనకట్ట వద్ద నీటి మట్టం 100 అడుగులకు చేరుకున్న నేపథ్యంలో ప్రాజెక్టును పరిశీలించ�
CM KCR Delhi Tour : తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా మొదటి రోజు కేంద్రమంత్రులు అమిత్షా, గజేంద్రిసింగ్ షెకావత్లో భేటీ అయిన కేసీఆర్… శనివారం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర పౌరవిమానయానశాఖమంత్ర
సాగునీటి రంగానికి సంబంధించిన విషయంలో సీఎం కేసీఆర్…కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 2020, ఫిబ్రవరి 13వ తేదీ గురువారం కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనితీర
కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేననీ..ఒక రాష్ట్రాన్ని ఎక్కువగా మరో రాష్ట్రాన్ని తక్కువగా చూడదని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగే స్వేచ్ఛ ఆ రాష్ట్ర ఎంపీలకు ఉందని అంటూన�
తెలుగు రాష్ట్రాల సీఎంలు హస్తిన బాట పట్టనున్నారు. ఇద్దరూ ఒకరోజు వ్యవధిలో ప్రధానితో భేటీ కానుండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అక్టోబర్ 03వ తేదీ గురువారం హస్తినకు వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం ప్రధానితో సమావేశం క�
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతం అయ్యింది. రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్ వెట్ రన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 24వ తేదీ బు�