Home » Kaleshwaram
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎంత విషం చిమ్మినా కాళేశ్వరం తెలంగాణ దాహం తీరుస్తోందని అన్నారు.
ఎస్ఐ భవానీ సేన్ కొంత కాలంగా తనను వేధిస్తున్నట్లు బాధితురాలైన మహిళా కానిస్టేబుల్ పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.
ఇదే పని మూడు నెలల కిందట చేస్తే ఒక్క ఎకరం ఎండేది కాదు. కేవలం కేసీఆర్ మీద కుట్రలతోనే రైతుల జీవితాలతో ఆటలాడారు.
విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో విచారణ కమిటీ వేస్తూ మంత్రివర్గం డెసిషన్ తీసుకుంది.
కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కేటీఆర్ డిప్రెషన్ లో మాట్లాడుతున్నారు.
BRS Water War : కృష్ణా, గోదావరి జలాల వినియోగం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపడుతూ.. నీటి పోరు యాత్రలకు సిద్ధమవుతోంది.
గత మూడేళ్లకు సంబంధించిన కాగ్ ఆడిట్ రిపోర్ట్ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
కాళేశ్వరం ఎత్తిపోతల కోసం విద్యుత్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని అందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలో స్థాపిత విద్యుత్లో 42 శాతం.. కాళేశ్వరం పంపుల కోసమే వినియోగిస్తున్నారని అభిప్రాయపడింది. ఇందుకోసం ఏటా 10 వేల కోట్లు ఖర్చు అవుతోంద�
కాళేశ్వరం ప్రాజెక్ట్ 90వేల కోట్లతో నిర్మించినా ప్రయోజనం లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నీటిపారుదల శాఖలో ప్రక్షాళన చేపట్టింది ప్రభుత్వం.
ప్రాజెక్టుకు సంబంధించి చాలా రికార్డుల మాయమయ్యాయి. తనిఖీ చేసిన నివేదికలు కూడా లేవు. మేడిగడ్డ డిజైన్కు, నిర్మాణానికి తేడాలు ఉన్నాయి.