Home » Kaleshwaram
ఆశ్చర్యకరమైన రీతిలో అనుమతికి ముందే కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన వివిధ పనులను కాంట్రాక్టర్ లకు కేటాయించినట్లు కాగ్ రిపోర్టులో ప్రస్తావించారు.
ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ కోరుకున్నారో వాటిని అమలు చేస్తాం. ప్రజలు కోరుకున్న మార్పును అన్ని రంగాల్లో చూపిస్తాం
కాంట్రాక్టులు, కమిషన్ మీద ఉన్న శ్రద్ధ ప్రాజెక్టుపై కేసీఆర్ కి లేదు. పనుల నాణ్యతను కేసీఆర్ పట్టించుకోలేదు. Bandi Sanjay Kumar
తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు బయలుదేరారు. ప్రపంచానికి తెలంగాణ నీటి విజయాల పాఠాలు చెప్పటానికి తద్వారా తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటానికి మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగనుంది.
కాళేశ్వరాన్ని సందర్శించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. అక్కడికి వెళ్ళేందుకు తనకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు బండి సంజయ్ లేఖ రాశారు. తన కాళేశ్వరం పర్యటనలో 30 మంది ముఖ�
వర్షంలో పడుతున్న చేపలను వండుకుని తినొచ్చా? వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదా? అసలు నిపుణులు ఏమంటున్నారు?
ఆకాశం నుంచి చేపల వర్షం.. ఈ మధ్య కాలంలో తెలంగాణలో తరుచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న కాళేశ్వరంలో చేపల వర్షం పడింది. ఇప్పుడు ఖమ్మం, జగిత్యాలలోనూ అదే సీన్ కనిపించింది.
కాళేశ్వరంలో చేపల వర్షం
పైనుంచి చేపలు కింద పడటం ఒక ఆశ్చర్యం కలిగించే అంశం అయితే, అవి చూడటానికి చాలా భయంకరంగా ఉండటం మరో ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ చేపలు వింత ఆకారంలో ఉన్నాయి. చూడటానికి భయానకంగా ఉన్నాయి.
నదుల పరిరక్షణ, నదుల పునరుద్ధరణ కోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలంగాణలో నీటి వనరుల అభివృద్ధిలో ఎంతో ప్రగతి సాధించామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్నారు.