Home » kezriwal
ఢిల్లీ వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అంటున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. మహారాష్ట్ర తర్వాత అత్యధిక సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి.
ముందుగా ప్లాన్ చేసుకున్నట్లే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రైతులను కలిసి మద్ధతు తెలియజేశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 12రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్ధతుగా దేశవ్యాప్తంగా మంగళవారం భారత్ బంద్ చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్త బంద�