Home » kohli
అత్యంత వేగంగా అన్ని పరుగుల మైలురాయిని చేరుకున్న మూడో ఇండియన్ గా నిలిచింది. అంతకు ముందు శిఖర్ దావన్, 72 ఇన్నింగ్సుల్లో 3,000 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 75 ఇన్నింగ్సుల్లో ఆ ఘనత సాధించాడు. ఇప్పుడు 76 ఇన్నింగ్సుల్లో ఆ ఘనత సాధించి మూడో స్థానంలో నిలిచిం
భారత బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఓ అమ్మాయి బహుమతి అందించింది. స్వయంగా గీసిన కోహ్లీ చిత్రాన్ని అతడికి ఇచ్చింది. మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో నిన్న భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. �
‘సచిన్ టెండూల్కర్ నుంచి నేను ఓ విషయం నేర్చుకున్నాను. జట్టులో ఆడుతున్న సమయంలో సచిన్ జిమ్ లో 6-8 కిలోల కంటే ఎక్కువ బరువు ఎత్తడాన్ని నేను ఎన్నడూ చూడలేదు. అధిక బరువు ఎందుకు ఎత్తట్లేవని అడిగాను. దానికి సచిన్ ఏమన్నాడో తెలుసా. తాను మ్యాచ్ ఆడాల్సి ఉందన
కొహ్లీ ఫాంపై విమర్శలు వస్తున్నాయని, అయితే, తన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానన్న విషయాన్ని అతడు గుర్తుంచుకోవాలని కపిల్ దేవ్ చెప్పారు. ప్రతి మ్యాచులోనూ అధిక పరుగులు సాధించడం ఏ ఆటగాడికీ సాధ్యం కాదని, అలాగే, ప్రతి మ్యాచులోనూ ఒక్క పరుగు కూడ�
భారత్-శ్రీలంక మధ్య టెస్టు సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ రేపు అనగా.. మార్చి 4వ తేదీ నుంచి మొహాలీలో జరగబోతుంది.
మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర విషయం వెల్లడించారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై మీడియాలో రచ్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియా.. ఇవేమీ పట్టనట్లే ఉంది.
అఖిల్ ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించాలనుకుంటున్నానని తెలిపాడు. అఖిల్ సినిమాల్లోకి రాకముందు మంచి క్రికెటర్ అని చాలా మందికి తెలుసు. క్రికెట్ లో శిక్షణ
ఐపీఎల్ 2021లో రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంబైపై తన ఇన్నింగ్స్లో 13 పరుగులు పూర్తి చేసిన తర్వాత టీ 20 క్రికెట్లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
టీమ్ రికార్డ్లు, వ్యక్తిగత రికార్డ్లు క్రికెట్లో ఎక్కువగా ప్రస్తావించే విషయాలు. క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లకు ఉండే క్రేజ్ వేరు.. క్రికెట్లో ప్రతీ మ్యాచ్లో గెలిచిన జట్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన ఆటగాడికి లేదా ఆటతీరుతో మ్యా�