Kommala Road

    అమ్మమ్మ వాళ్ల ఇంటికెళుతూ… తండ్రి, ఇద్దరు కూతుళ్లు దుర్మ‌ర‌ణం

    April 20, 2019 / 11:48 AM IST

    వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల స్టేజీ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ కుటుంబాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడనే చనిపోయారు. ఇందులో ఇద్దరు చిన్నపిల్లలు, ఓ మహిళ ఉన్నారు. ప్రమాదాన�

10TV Telugu News