Home » KTR
TRS vs BJP.. ముదురుతున్న మాటల యుద్ధం
జోరు పెంచుతున్న మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ అధినాయకత్వం.. కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటోంది. సమరానికి సై అంటోంది. ఎక్కడా తగ్గేదేలే అన్న సంకేతాలు పంపుతోంది.
బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణను ఏపీలో కలిపేస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తే బీజేపీకి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు.
హైదరాబాద్_లో మరో భారీ ఐటీ క్యాంపస్_కి పునాది
దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని, ప్రజల త్యాగాన్ని నరేంద్రమోదీ పదే పదే అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని అసంబద్ధ వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని..
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం.. అభివృద్ధి, సంక్షేమం దిశగా దూసుకుపోతోందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
కేంద్రంపై కేటీఆర్ ఫైర్!
గతంలో కాంగ్రెస్ నేతల అలసత్వంతోనే తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ రాలేదని.. ఇప్పుడు ఆ పార్టీతోనే కలిసి టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేపట్టడం సిగ్గుచేటని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు.
తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, ఇతర కార్యక్రమాల కోసం కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరుతూ కేంద్ర ఆర్థిఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి..