Home » KTR
కవిత కోసం అంత కష్టపడితే చివరకు తన మీదే విమర్శలు చేయడం ఒక ఎత్తు అయితే..ఆమె ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతున్నారనే భావన కేటీఆర్లో ఉందట.
కొన్నాళ్లుగా కుటుంబ తగాదాలు, ఆస్తుల పంచాయితీ ఓ రేంజ్ లో నడుస్తోంది. మీడియా ముందు ప్రెస్ మీట్ లతో బహిరంగంగానే వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ ఆస్తుల పంచాయితీ కోర్టుల దాకా వెళ్లడంతో
కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు.
రాఖీ పౌర్ణమి రాబోతున్న వేళ..అటు బీఆర్ఎస్లోనూ..ఇటు తెలంగాణ సమాజంలో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది.
రైతులకు సాగునీరు ఇవ్వలేని ఈ దద్దమ్మ సర్కారు, ఇప్పుడు హైదరాబాద్లో ఉచిత తాగునీటి పథకానికి కూడా పాతరేయాలని చూడటం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి పరాకాష్ట అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ అయ్యారు..
Konda Surekha: నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖకు చుక్కెదురైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాధమిక సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు.. ఈ నెల 21లోపు మంత�
కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన బీఆర్ఎస్ కి మంచి పేరు వస్తుందని ఏదో చేసి ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ఆస్తి కాదు.
సీఎం రమేష్ను తీసుకొస్తా. నువ్వు వస్తావా కేటీఆర్..? తేదీ నువ్వే చెప్పు..
సిట్ దర్యాప్తు అంటూ ఇస్తున్న లీకులతో అడ్డగోలు ప్రచారం జరుగుతోందని బీఆర్ఎస్ అధినాయకత్వం గ్రహించిందట. అందుకే కారు రివర్స్ గేర్ వేయాల్సిందేనని ఫిక్స్ అయ్యారట.