Home » locals
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు వరం ప్రకటించింది. ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకే ఇవ్వాలని
సోమవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి ఆఫీస్ లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజులపాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు వ�
ఏపీలో ఫ్యాక్టరీల్లో స్థానికులకే 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ చట్టం నిబంధనలను
ఈ రోజుల్లో అంటరానితనం ఎక్కడ ఉంది? మాములుగా ఎక్కడైనా ఎక్కువగా వినిపించే మాట ఇదే. బయటకు మాత్రం మనమంతా ఒక్కటే.. ఒక్కటే రక్తం కదా? అంటుంటారు. అయితే మాత్రం ఇంకా కూడా సమాజంలో కొన్నిచోట్ల అంటరానితం ఉంది. ఇందుకు చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తు�
పాక్ లోని సింధ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చైనా సైనిక బలగాలను మెహరించింది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడర్(CPEC)కాపాడుకోవడానికే చైనా సైన్యం సింథ్ లో మొహరించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి.ముఖ్యంగా సింధ్ ఫ్రావిన్స్ లోని థార్ ప్రాంతంలో బొగ్గు గన�
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. మాజీ ఎంపీ మధుయాష్కి గౌడే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా నిలిచే అవకాశాలున్నాయి. మధుయాష్కికి ఎంపీ టికెట్ ఇస్తే.. స్థానిక క్యాడర్ ఎంత వరకు సపోర్ట్ చేస్తుందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరు
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కుల్గామ్ జిల్లాలోని తారిగమ్ ప్రాంతంలో ఆదివారం(ఫిబ్రవరి-24,2019) జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన డీఎస్పీ అమన్ ఠాకూర్ అంత్యక్రియలు సోమవారం(ఫిబ్రవరి-25,2019) జరిగాయి. దోడా జిల్లాలోని గోగ్లా గ్రామంలో