Home » London
బ్రిటన్లో జరగబోయే క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. ఈ అంత్యక్రియలకు బ్రిటన్ అధికారికంగా భారత్కు ఆహ్వానం పంపింది.
లండన్లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో..ఎలిజబెత్ బొమ్మలు ఒకటీ రెండూ కాదు ఏకంగా 23రకాల ఎలిజబెత్ బొమ్మలు ఉన్నాయ్.
క్విన్ ఎలిజబెత్-2 మృతికి ప్రపంచ నాయకులు, ప్రపంచ దేశాల్లోని ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఎలిజబెత్-2తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ పాటు అమెరికన్ అధ్యక్షుడు జో బిడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, న
రాణి ఎలిజబెత్ -2 మహారాణి హోదాలో వందకుపైగా దేశాల్లో పర్యటించారు. అత్యధికంగా 22 సార్లు కెనడా దేశంలో పర్యటించారు. భారత్ మూడు సార్లు ఎలిజబెత్-2 పర్యటించారు. 1961, 1983, 1997 సంవత్సరాల్లో ఆమె పర్యటించారు. భారత్ లో ఆమెకు ఘన స్వాగతం లభించింది.
బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ చేస్తోన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నేత రిషి సునక్ లండన్లో భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో తన భార్య అక్షతా మూర్తితో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని తెలుపు�
బ్రిటన్ వాతావరణ విభాగం (Met) తొలిసారి ‘రెడ్ వార్నింగ్’ జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ‘హీట్ ఎమర్జన్సీ’ని ప్రకటించింది. విపరీతంగా పెరుగుతున్న ఈ ఎండలకు అనారోగ్యంబారిని పడే అవకాశం ఉందని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
భారత సంతతికి చెందిన మహిళ ఒకరు లండన్ కౌన్సిల్ మేయర్గా ఎన్నికయ్యారు. మొహిందర్ కె.మిదా అనే మహిళా కౌన్సిలర్ను వెస్ట్ లండన్లోని, ఈలింగ్ కౌన్సిల్ మేయర్గా ఎన్నుకున్నారు. ఆమె బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన సభ్యురాలు.
లండన్కు చెందిన దెబోరా హాడ్జ్ అనే మహిళ ఒక పిల్లిని పెంచుకుంటోంది. ఆ పిల్లి పేరు ఇండియా. కానీ ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లలో పెంపుడు జంతువులకు అనుమతి లేదు.
UK PM Johnson : బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు.
మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. రౌద్రం రణం రుధిరం. వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ సినిమా ఈసారి ఎలాగైనా..