Home » London
ఆ మార్కెట్ను బయట నుంచి చూసి కూరగాయల మార్కెట్ అనుకుంటే పొరపాటే. లోపల భారీ డ్రగ్స్ మార్కెట్ నడుస్తోంది. అలాంటి ప్లేస్కి ధైర్యంగా వెళ్లడమే కాదు.. అక్కడ జరుగుతున్న దందా అంతా కెమెరాతో షూట్ చేశాడు ఓ యూట్యూబర్. ఆ వీడియో చూసిన జనం షాకవుతున్నారు.
King Charles III: రాజుల కాలంలో సామ్రాజ్యంలోని ప్రజలు రాజుల ఊరేగింపులను రోడ్ల పక్కన నిలబడి చూసేవారు. ఇప్పుడు కూడా యూకే ప్రజలు రోడ్ల పక్కన నిలబడి ఈ అద్భుత దృశ్యాలను చూశారు.
ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది. తన అల్లుడు బ్రిటన్ ప్రధాని అవ్వడానికి తన కూతురు అక్షత కారణమంటున్నారు సుధామూర్తి. ఆమె కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
యూకేలోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీలో కె.సాయి తేజస్విని రెడ్డి ఏరో నాటిక్స్, స్పేస్ మాస్టర్ డిగ్రీ ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఏప్రిల్ 11న లండన్ లోని బ్రైటన్ బీచ్ కు వెళ్లింది.
మొహం చూడగానే ముందు ఆయన ముక్కు కనిపిస్తుంది. అదేంటి అంటారా? ఒకప్పుడు జీవించి ఉన్న ఓ పెద్దాయన ముక్కు ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కుగా రికార్డు నెలకొల్పింది. ఆయనెవరో తెలుసుకోవాలని ఉందా?
కాసులు కురిపిస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పురాతన భవనం, (‘White House of Regent Park’) ధర రూ.2480 కోట్లు..ఇప్పటి వరకు ఎంతోమంది చేతులు మారిన ఈ 205 ఏళ్లనాటి భవనం కొన్న ప్రతీవారికి కాలుసులు కురిపిస్తోంది. అమ్మాకానికి వచ్చిన ప్రతీసారి దర రెట్టింపు అవుతోంది.
పంజాబ్ పోలీసులు అమృత్పాల్ సింగ్ కోసం వేట ప్రారంభించడానికి నిరసగా, బ్రిటన్లో ఖలిస్తాన్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. లండన్లోని భారత రాయబార కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కార్యాలయంపై ఉన్న భారత జాతీయ జెండాను తొలగించారు. అక్కడి ఫర్నీచర్ ధ
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ బ్యాగ్ ను చోరీ చేశారు. లండన్లోని కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్లో తన దుస్తులతో కూడిన బ్యాగ్ ను దొంగిలించారు. ఈ ఘటనపై బెన్ స్టోక్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తాజాగా మార్చ్ 9న చిల్డ్రన్స్ కోసం “MAISON AVA” అనే బ్రాండ్ ని ప్రారంభించి దాని స్టోర్ ని ప్రపంచంలోని ప్రముఖ లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్ అయిన లండన్ లోని హారోడ్స్ లో ఓపెన్ చేసింది వెరోనికా. ఇక్కడ 2-14 సంవత్సరాల అబ్బాయిలు మరియు అమ్మాయిల కోసం అన్ని రకాల
విదేశాల్లో ఎవరూ భారత్ పరువు తీయడం లేదు. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతతోనే ఉన్నారు. కానీ ఈ దేశ ప్రధానమంత్రి మాత్రమే ఈ దేశ పరువు తీశారు, ఇంకా తీస్తూనే ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏమీ చేయలేదని, ఈ దేశం కోసం ఎంతో చేసిన అందరి తల్లు�