Home » London
యూకేలో రూ.6.6 కోట్ల విలువైన ప్లాట్లు రూ.100 లకి విక్రయించబడ్డాయి. అధిక నిర్వహణ ఖర్చులు నివారించడానికి కార్న్ వాల్ కౌన్సిల్.. లూయీలోని 11 ప్లాట్లను కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్కి ఒక్క రూపాయికి అమ్మేసింది.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్(DSP) లండన్(London) లో స్పెషల్ మ్యూజిక్ కాన్సర్ట్స్ ఇవ్వనున్నారు.
విదేశీ పర్యటన నుంచి ఏపీకి తిరిగొచ్చిన సీఎం జగన్
ప్రపంచ వ్యాప్తంగా విడాకుల పరంపర కొనసాగుతోంది. ఈ సంవత్సరం చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తాజాగా నటి, సూపర్ మోడల్ ఎమిలీ రతాజ్కోవ్స్కీ విడాకులు తీసుకున్నారు. విడాకులపై ఆమె చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
జగన్ పిటిషన్ పై విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. CM Jagan Foreign Tour
కృతిశెట్టి తాజాగా లండన్ వెకేషన్ కి వెళ్లగా ఇలా బుల్లి నిక్కర్ తో మోడ్రన్ డ్రెస్ లో పూల మధ్య స్పెషల్ ఫోటోలు దిగింది.
శిశువులను సంరక్షించే ఓ నర్సు దారుణానికి ఒడిగట్టింది. 7 గురు చిన్నారులను హత్య చేసింది. మరో ఆరుగురిపై హత్యాయత్నం చేసింది. నేరం రుజువు కావడంతో విచారణలో ఆమె దోషిగా తేలింది.
యూకేలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. లండన్ వీధుల్లో భారతీయులు, పాకిస్తానీయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. విష్ అనే సింగర్ బాలీవుడ్ దేశభక్తి గీతాలు పాడి అక్కడి వారిని ఉర్రూతలూగించాడు.
మహేష్ బాబు కూతురు సితార ఇప్పుడు ఒక స్టార్ సెలబ్రిటీ అయ్యిపోయింది. ఇప్పుడు తాను ఏమి చేసిన కూడా ట్రెండ్ అవుతుంది. తాజాగా..
తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్. ఆ ఫొటోలని నమ్రత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.