Home » Maharashtr
మహారాష్ట్రలో అకోలా జిల్లాలోని ఓ ఆలయంలో ఘోర ప్రమాదం జరిగింది. దేవాలయంపై చెట్టు కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.