major milestone for armed forces

    జయహో మహిళా : భారత నౌకాదళ తొలి మహిళా పైలట్‌గా శివాంగి

    December 3, 2019 / 05:26 AM IST

    భారత నౌకాదళంలో పైలట్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా సబ్-లెఫ్టినెంట్ శివాంగి రికార్డు సృష్టించారు. సోమవారం (డిసెంబర్ 2) కేరళలోని కొచి నౌకాదళ స్థావరంలో  ఉన్నతాధికారుల సమక్షంలో శివాంగి యుద్ధ విమానాన్ని విజయవంతంగా నడిపారు.  ఈ సందర్భంగా

10TV Telugu News