Mandadi Srinivasa Rao

    టీడీపీ ఖాళీ: ఆ ఒక్కరు కూడా గుడ్‌బై చెప్పేశారు

    March 28, 2019 / 04:41 AM IST

    గత గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి నెగ్గిన తెలుగుదేశం పార్టీ ఏకైక కార్పొరేటర్‌ మందడి శ్రీనివాస్‌ రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. కార్పొరేటర్‌ పదవితో పాటు టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి పూర్�

10TV Telugu News