Home » ministers
మంత్రులపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాల ఆరోపణలకు మంత్రులు కౌంటర్ ఇవ్వట్లేదంటూ ఫైర్ అయ్యారు.
హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సీఎం కేసీఆర్, మంత్రులు గైర్హాజరయ్యారు. తేనీటి విందుకు సీఎం కేసీఆర్ వస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ ప్రోగ్రామ్ రద్దు చేసుకున్నారు.
మంత్రులు ఏం చెప్పినా అధికారులు ‘yes sir’ అని మాత్రమే అనాలి’ అంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి వ్యాఖ్యానించారు.
పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు ఇబ్బంది కలుగుతోందని పోలవం ఎత్తు తగ్గించాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ డిమండ్ చేశారు. మంత్రి పువ్వాడ ఆరోపణలకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పోలవరం ఎత్తుకు భద్రాచలం ముంపుకు సంబంధం లేదని అన్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపారు. నిన్న ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ తో అయిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు.
యోగి ఆదిత్యనాథ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు పొందుపరిచారు. లిక్విడ్ క్యాష్, బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో తనకు ఒక కోటి 54 లక్షల ఆస్తులున్నట్టు అందులో యోగి తెలిపారు.
దీంతోపాటు ఉద్యోగాల జాబ్ కేలండర్ కు సంబంధించిన విషయంలో కూడా అధికారులకు స్పష్టత ఇచ్చారు.
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు రేపు(23 ఫిబ్రవరి 2022) నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో నిర్వహించాలని నిర్ణయించా
మహారాష్ట్రలో ప్రజా ప్రతినిధులను కోవిడ్ మహమ్మారి వణికిస్తోంది. రాష్ఠ్రంలోని 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కోవిడ్ సోకిందని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పారు.
నల్గొండ జిల్లాలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు పర్యటిస్తున్నారు. ఈరోజు అంతా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.