Home » ministers
బుధవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కొత్త వారికి చోటు కల్పించే క్రమంలో పలువురు మంత్రులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే.
కేంద్ర కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైంది.
కేంద్ర మంత్రివర్గ విస్తరణకి ముహూర్తం ఖరారు అయ్యింది. గురువారం ఉదయం గం.10:30కి ప్రధాన మంత్ర నరేంద్ర మోడీ తన కేబినెట్ ను విస్తరించనున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం తారాస్థాయికి చేరుకుంది. కృష్ణాజలాల వాటాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై ఒకరిపై ఒకరు మాటలదాడి పెంచేశారు. రెండు రాష్ట్రాల్లో మంత్రులు నీళ్లపై మాటల యుద్ధం పెంచారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని, అందుకనే ఏదైనా మాట్లాడాలంటే ఆలోచిస్తున్నానని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు, పెండింగ్ నిధుల విడుదలే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. నేడు(11 జూన్ 2021) కేంద్ర మంత్రి పియూష్ గోయల్తో భేటీకానున్నారు జగన్.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్ కతాలోని సీబీఐ ఆఫీసుకు చేరుకున్నారు. నారదా బ్రైబరీ కేసులో ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీ అనే ఇద్దరు మినిష్టర్లను అరెస్టు చేయడంతో ..
MODI దేశంలో రెండో దశ వైరస్ వ్యాప్తితో నెలకొన్న పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వంలోని అన్ని శాఖలు నిరంతరం సమన్వయంతో పని చేస్తున్నట్లు ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు శుక్రవారం వర్చువల్ విధాన
తెలంగాణలో వరుస ఎన్నికలు మంత్రులకు చికాకు తెప్పిస్తున్నాయా? వారికి ఇబ్బందికరంగా పరిణమించాయా? ఎన్నికల్లో బిజీగా ఉండడంతో తమ శాఖలపై అమాత్యులు ఫోకస్ పెట్టలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
MLC elections : తెలంగాణలో జరగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో టీఆర్ఎస్ నాయకత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక�