Home » ministers
PM Modi నూతన సాగు వ్యవసాయ చట్టాలపై అటు రాజ్యసభలో..ఇటు లోక్ సభలోనూ కేంద్ర ప్రభుత్వం విపక్షాలు దాడి చేస్తుండటంతో సభకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ(ఫిబ్రవరి-5,2021) ప్రధాని నరేంద్ర మోడీ కీలక మంత్రులతో ప
Republic Day celebrations in Telangana : తెలంగాణ వ్యాప్తంగా గణతంత్ర దినోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో జాతీయజెండాను గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌవర వందనం స్వీకరించారు. మంగళవారం (జనవరి 26, 2021) గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆ�
The 72nd Republic Day celebrations in AP : ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రం
eight diagnostics centers in Hyderabad : తెలంగాణలో రోగ నిర్థారణ పరీక్షలు సామాన్యులకు మరింత చేరువలోకి వచ్చాయి. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పథకంలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఒకేసారి ఎనిమిది కేంద్రాలను మంత్రులు ప్రారంభించనున్నారు. లాలాపేట, శ్రీరాంనగర్, అంబర్పేట
PM Modi meeting with ministers farmers problems : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు కొనసాగిస్తున్న ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రైతు సంఘాల నేతలతో కేంద్రం రెండుసార్లు చర్చలు జరిపినా విఫలం కావటంతో ప్రధాని నరేంద�
TRS Campaign, KTR Roadshow : 2016 గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున అంతా తానై నడిపించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సుడిగాలి పర్యటనలు చేసి.. కారు జోరుకి తిరుగులేదని నిరూపించారు. ఇప్పుడు కూడా అదే రూట్లో వెళ్తున్నారు కేటీఆర్. 20 నియోజకవర్గాల్లో ర
Winter Session Of Parliament : కరోనా వైరస్ అన్నింటిపై ప్రభావం చూపెడుతోంది. చివరకు పార్లమెంట్ సమావేశాలపై కూడా ఎఫెక్ట్ పడుతోంది. ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగకపోవచ్చని తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. రోజుకు వేల సంఖ్యలో �
CM KCR review meeting : సానుభూతితోనే దుబ్బాకలో రఘునందన్ రావు గెలిచాడని.. బీజేపీ గురించి ఎక్కువ ఆందోళన అవసరం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని మంత్రులతో అన్నట్లు తెలిసింది. గ్రేటర్ ఎన్నికల సన్నద్దతపై మంత్రులు, కార్�
ఓవైపు మంత్రులు, మరోవైపు హిందూ సంఘాలు, భారీగా మోహరించిన పోలీసులు.. తూర్పుగోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఆలయంలోకి దూసుకొచ్చేందుకు హిందూ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ప్�
దేశవ్యాప్తంగా ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే లక్షల మంది ప్రజలు వైరస్ సోకగానే ప్రభుత్వాసుపత్రులకు వెళుతుంటే…వైరస్ సోకిన మంత్రులు,ఎమ్మెల్యేలు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. రోజ