Home » MLC Kavitha
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో సైతం పోరాటం చేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎటువంటి చొరవ తీసుకోవడం లేదని మండిపడ్డారు. భ�
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఓ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టులో తన పిటిషన్ పై త్వరగా విచారణ చేపట్టాలని కోరలేదని అన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషనే మార్చ
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడంపై సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ ను త్వరగా విచారించాలని కవిత తరపు న్యాయవాదులు కోరారు. కానీ, గతంలో చెప్పిన విధంగా మార్చి 24నే విచారిస్తామని సిజేఐ ధర్మా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి సుప్రీంకోర్టుకి వెళ్లనున్నారు. తమ పిటిషన్ పైన అత్యవసర విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది సుప్రీంకోర్టుని కోరనున్నారు. ఈ నెల 20న విచారణకు రావాలని కవితకు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈ నేపథ్యంలో కవిత సుప్రీంకో
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పిళ్లై అరెస్ట్ తో సౌత్ గ్రూప్ లో కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, గోరంట్ల బుచ్చిబాబుకు నోటీసులు జారీ చేసింది.(Delhi Liquor Scam)
ఈ నెల 20, సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. కవిత నేడు (గురువారం) విచారణకు హాజరుకావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే, విచారణకు తాను హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు లేఖ రాసింది. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్�
MLC Kavitha: కవితను అరెస్ట్ చేసేది అప్పుడే .. విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ ఈడీ విచాణకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో విచారణకు రాలేనని అన్నారు. ఈ నెల 24న తాను విచారణకు హాజరవుతానని తెలిపారు. ఇందుకు సంబంధించిన లేఖను ఆమె తన లీగల్ టీమ్ ద్వా�
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ చట్టాన్ని గౌరవిస్తామన్నారు. విచారణ ఎదుర్కొంటామన్నారు. మరి సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లారు? సంతోష్ కోర్టుకు వెళ్లారు. అరెస్టు కాకుండా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లడం ప్రతి ఒక్కరి హక
ఇప్పుడు రాజకీయ పార్టీలను టార్గెట్ చేసిన బీజేపీ రేపు ప్రజల్ని కూడా టార్గెట్ చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేవరకు పోరాటం కొ