Home » MLC Kavitha
రాజ్ భవన్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజ్ భవన్ లోపలికి వెళ్లేందుకు జీహెచ్ఎంసీ మేయర్, బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పోలీసులు బారికేడ్లు పెట్టి మేయర్, కార్పొరేటర్లను అడ్డుకున్నారు. రాజ్ భవన్ లోపలికి వెళ్లే�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. విచారణలో భాగంగా కవిత ఫోన్ ను ఈడీ అధికారులు అడిగారు. అయితే, తన ఫోన్ ఇంటి దగ్గర పెట్టి వచ్చానని కవిత చెప్పారు. తర్వాత సిబ్బందిని పంపించ�
మ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మహిళా మంత్రులు, పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బీజేపీ, బండి సంజయ్పై విమర్శలు �
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపైనే కమిషన్ స్పందించింది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Delhi Liquor Case: కవితను ప్రశ్నిస్తున్న ఈడీ.. ఆఫీసు దగ్గర టెన్షన్ టెన్షన్
సామాన్య ప్రజల నుండి డబ్బులు కొల్లగొట్టి బీఆర్ఎస్ పార్టీకోసం వాడుకుంటున్నారని, బీఆర్ఎస్ కుటుంబానికి వీఆర్ఎస్ ప్రకటించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. శంషాబాద్లో దిగగానే బీఆర్ఎస్ పోస్టర్లు కనిపిస్తున్నాయని, బీఆర్ఎస్లో ఇ�
మోదీ జిందాబాద్ అంటే కవితను వెంటనే వదిలేస్తారు లేదంటే.. జైల్లో వేస్తారని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు.
దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదని బీజేపీ భావిస్తోందని, దర్యాప్తు సంస్థల్ని వేట కుక్కల మాదిరిగా ప్రతిపక్షాలపైకి వదిలిందని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ (శనివారం) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు కవిత వెళ్లనున్నారు. నిరసనలు జరుగొచ్చన్న నేపథ్యంలో ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.