Home » MLC Kavitha
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రేపు(శనివారం-మార్చి 11) విచారించనుంది. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. కవిత ఈడీ విచారణ తరుణంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్
తాను కవిత బినామీ అని పిళ్లై గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వాంగ్మూలం ఇచ్చాడు. ఈ వాంగ్మూలాన్ని ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నట్లు పిళ్లై కోర్టుకు తెలిపాడు. ఈ అంశంలో పిళ్లై దాఖలు చేసిన పిటిషన్పై ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.
బీఆర్ఎస్ మహిళా నేత, ఎమ్మెల్సీ కవిత భారత జాగృతి ఆధ్వర్యంలో చేపడుతున్న మహిళా రిజర్వేషన్ పై ఆందోళన, ఆమెను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై బీజేపీ చేస్తున్న ధర్నాతో ఢిల్లీలోని జంతర్ మంతర్ లో పొలిటికల్ జాతర కనిపిస్తోంది. ఉదయం నుంచి కవ
ఈడీ విచారణ వేళ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఎల్లుండి హైదరాబాద్ కు అమిత్ షా వస్తుండటం, అదే రోజు కవిత ఈడీ విచారణ ఉండటం ఆసక్తి రేపుతోంది.(Amit Shah Hyderabad Tour)
ముఖ్యమంత్రి మాటలకు జీఎస్టీ లేదు. అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ గౌరవం అంటే కేవలం కవితకేనా? భూ నిర్వాసితుల్లో ఆడవాళ్లు తెలంగాణ గౌరవం కాదా..? భూ నిర్వాసితుల బతుకులు కవిత కంటే తక్కువ. నియోజకవర్గాన్ని చక్కదిద్దలేని వారు దేశాన్న�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రేపటి ధర్నా కార్యక్రమ వేదికను మార్చుకోవాలని ఆమెకు ఢిల్లీ పొలీసులు సూచించారు. దీంతో కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ధర్నా కోసం భారత్ జాగృతి ముందుగానే అనుమతి తీసుకుందని �
కవిత అరెస్టును తెలంగాణ సమస్యగా చిత్రీకరిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజల సమస్య కాదు. కవిత అంశం తెలంగాణకు ముడిపెట్టడం సరికాదు. ఇది అధికార మదం. అహంకారం. సారాయి వ్యాపారాన్ని విస్తరించేందుకు కవిత ప్రయత్నించింది. సారాయి వ్యాపారంతో కవితకు ఏం పని?
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ గురువారం (మార్చి9,2023) జరుగనుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఉపశమనం దక్కింది. మార్చి 9న విచారణను ఈడీ వాయిదా వేసింది. కవిత లేఖపై స్పందించిన ఈడీ.. విచారణను మార్చి11వ తేదీకి వాయిదా వేసింది.
మార్చి9న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై చర్చించే అవకాశం ఉంది. అలాగే మార్చి10న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించను�