Home » MLC Kavitha
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు తనలోని మరో టాలెంట్ ను పరిచయం చేశాడు. గోల్డెన్ లవర్ అనే ఇంగ్లీష్ పాటను అద్భుతంగా పాడాడు. అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు. కొడుకు పాటకు తండ్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఆ పాట విని మురిసిపోయారు.
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ఆమె ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రగతిని ఆపే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు. మోదీ ప్రధాని వచ్చాక కేంద్రం వంద లక్షల కోట్లను అప్పు చేసిందని కవిత విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులకు కేంద్ర ప్రభుత్వ అప�
ఈ కేసుపై విచారణ జరుపుతున్న ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) రెండో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో పలువురు కీలక వ్యక్తులు సహా మొత్తం 17 మందిపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సినీ నటుడు, ఆలిండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. దేశ రాజకీయాల గురించి కవితతో శరత్ కుమార్ చర్చించారు.
నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా ఉండే ఎమ్మెల్సీ కవిత కొడుకు చేసిన ప్రాజెక్ట్ వర్క్ చూసి మురిసిపోయింది. బుధవారం కవిత తన కుమారుడు ఆర్య విద్యనభ్యసించే స్కూల్కు వెళ్లింది. స్కూల్లో విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్ వర్క్లను కవిత పరిశీలించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరో చార్జ్ షీట్ దాఖలు చేసింది. సమీర్ మహేంద్రపైన ఈడీ దాఖలు చేసిన ఈ చార్జిషీట్ లో సంచలన విషయాలు పేర్కొంది. మరోసారి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లు చార్�
కవిత తెలంగాణ పరువు తీసేసింది
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని కేంద్రం కూలుస్తోందని విమర్శించారు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
6 గంటలుగా కవితపై సీబీఐ ప్రశ్నల వర్షం..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఓ పక్క సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐ అంటే భయమెందుకని ప్రశ్నించారు. అవినీతి, తప్పు చేసేవారికి మాత్రమే దర్�