Home » molestation
Man: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్ధానికులు ఒక దుర్మార్గుడికి తగిన బుధ్ధి చెప్పారు. జంగారెడ్డి గూడేనికి చెందిన అడపా వీరబ్రహ్మం అనే వ్యక్తి పాతూరు ఎనిమిదో వార్డులోని బంధువులు ఇంటికి వచ్చాడు. వీర బ్రహ్మానికి తాగుడు అలవాటుంది. �
pretext of marriage : స్నేహితుడి ద్వారా ఒక యువతిని పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడుతూ…. ప్రేమ పేరుతో లైంగికదాడి చేసిన వ్యక్తి ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. నల్గోండ జిల్లాకు చెందిన గడ్డం మహేష్ అనేవ్యక్తి(27) డ్రైవర్ గా పని చేస్తుంటాడు. ఇతనికి యాప్రాల్ �
birthday party : పుట్టిన రోజు పార్టీ చేసుకుందాం రమ్మని స్నేహితురాలిని పిలిచి…. మత్తు మందు కలిపిని కేకు తినిపించి…. యువతిపై సామూహిక అత్యాచారం చేసారు ముగ్గురు స్నేహితులు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో తన తల్లి తండ్రులతో నివసించే ఓ యువతి(19) సికింద్రాబాద�
molestation : ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించిన యువకుడు, యువతి పోలీసు కేసు పెట్టిందని ఆమెను సజీవ దహనం చేసాడు ఆసమయంలో యువకుడిగా నిప్పంటుకుని తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చిన�
uttar pradesh:మనుషుల్లో ఈజీ మనీ కోసం…. సుఖాల కోసం నేరాలు చేయటం తేలిక అయిపోయింది. ఒకసారి తప్పుచేసి ఆ తప్పు చేయటానికి మరో తప్పు చేయటానికి కూడా నేరస్ధులు వెనుకాడటం లేదు. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయి…వ్యవస్ధలు బలోపేతమైన ఈ రోజుల్లో నేరాలు చేయటం “అ
Telangana: ఖమ్మంజిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసి….. ప్రతిఘటించిందని ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కట్టు కధలు అల్లి ఆస్పత్రిలో చేర్పించాడు ఆ కామాంధుడు. కామాంధ�
Poonam and Sam : తన భర్త లైంగికంగా వేధిస్తున్నాడు..బెదిరిస్తున్నాడు..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నటి పూనం పాండే. ఈ నెల 01వ తేదీన సామ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు …సామ్ ను బాంబేను గోవా పోలీసులు అరెస్టు చేశారు. సాం బాంబే
దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కన్నాట్ ప్లేస్ మార్కెట్ కు సమీపంలోని ఫైవ్ స్టార్ హోటల్ లో ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఢిల్లీలోని హై సెక్యూరిటీ జోన్ లో ఉండే ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో టికెట్ బుకింగ్ ఎగ్జిక్యూటి
లైంగిక వేధింపుల ఆరోపణల ఎదుర్కోంటున్న బీజేపీ ఎమ్మెల్యే పై ఉత్తరాఖండ్ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. మొత్తానికి అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన లైంగిక దోపిడీ పై ఒక మహిళ చేసిన పోరాటం సఫలీకృతమయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే తనపై రెండేళ్లుగా అత్యాచార
నిజామాబాద్ లో దారుణం జరిగింది. ఓ మహిళపై 12 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిజామాబాద్ లోని కలెక్టరేట్కు సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఈ దారుణం సంఘటన చోటు చేసుకుంది. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ రెండ్రోజుల క్రితం రోడ