Home » molestation
హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో నమోదైన అత్యాచార కేసు తెలుగు సినిమా క్రైం స్టోరీని తలపిస్తోంది. కేసు విచారణలో తలెత్తే అనేక సందేహాలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. 11 ఏళ్లుగా తనపై 143 మంది అత్యాచారం చేశారని మిర్యాలగూడకు చెందిన యువతి చే�
శ్రీకాకుళం జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వ్యవహారం పోలీసు శాఖకు తలవంపులు తెచ్చేవిధంగా మారింది. పొందూరు ఎస్.ఐ రామకృష్ణ మద్యం కేసులో పట్టుబడ్డ ఓ వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆడియో ఇపుడు హల్ చల్ చేస్తుంది. పొందూరు మండలం తుంగపేట గ్రామానికి చ�
మహిళలు మైనర్ బాలికల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వారిపై అత్యాచారాలు, లైంగిక దాడులు ఆగటంలేదు.నిందితులపై కఠినంగా శిక్షలు అమలు చేస్తూ ఉన్నా అకృత్యాలు తగ్గలేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్ల చేతిలో ఆడవాళ్ళు బలైపోతూనే ఉన్నారు. దేశ వ్యాప్తంగా �
తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. వివాహితపై ముగ్గురు కామాంధులు అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు చెపితే చంపేస్తామని చెప్పి బెదిరించటంతో బాధితురాలు రెండు నెలలపాటు తనకు జరిగిన అన్యాయాన్ని భరించింది. చివరకు తల్లి తండ్రుల సహకారంతో పోలీస�
దేశంలో మగాళ్ల రూపంలో ఉన్న మృగాలు ఎక్కడో ఒక చోట తమ నైజాన్ని బయటపెడుతూనే ఉన్నారు. మహిళలపై దాడులు చేసిన వారికి శిక్షలు విధిస్తున్నా వాటిని చూసి ఏమాత్రం జంకు బొంకు లేకుండా మహిళలు, చిన్నారి బాలికలపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఇటీవల త్రిపురలో ఓ యువ�
ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. తల్లితో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి , ఆమెకు తెలియకుండా ఆమె కూతురుపై కూడా అత్యాచారం చేశాడు. తల్లికి చెపితే … ఇద్దరికీ పెళ్లి చేసేస్తా గొడవ చెయ్యకని చెప్పింది. దీంతో బాధితురాలు దిశ పోలీసు స్టేషన�
పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఒక సినీ సహాయ దర్సకురాలు తన ప్రియుడిపై బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మారుతీ నగర్ లో నివాసం ఉండే 32 సంవత్సరాల సినీ సహాయ దర్శకురాలికి 2018 లో ఫేస్ బుక్ ద్వారా ఒక వ్యకి పరిచయం అయ్యాడు. అనంతరం వారిద్దరూ
ఓ వైపు భారతదేశాన్ని కరోనా గడగడలాడిస్తుంటే..మరోవైపు దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. సభ్యసమాజం తలదించుకొనేలా కొంతమంది వ్యవహరిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకపోయి ప్రవర్తిస్తున్నారు. వరుసకు పినతండ్రి అయిన..ఓ వ్యక్తి యువతిపై అత్యాచారానికి పా�
అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో దారుణం జరిగింది. వరుసకు అన్న అయ్యే మైనర్
ప్రేమ పేరుతో 9 వతరగతి చదివే బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో కోవై పోలీసులు 7 గురుని అరెస్టు చేశారు. కోవై కి చెందిన భవన నిర్మాణ కార్మికుడి కుమార్తె (15) అదే ప్రాంతంలో ఉన్న స్కూల్లో 9వతరగతి చదువుతోంది. బాలికకు కడుపునొప్పి రావటంతో తల్లితండ్రులు ఆది�