Home » Monsoon
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
కరోనా సమయంలో చల్లని కబురు
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు వస్తున్నాయి. 2021, జూన్ 03వ తేదీ గురువారం కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. కేరళ నుంచి కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎంట్రీ ఇవ్వనుంది మాన్సూన్.
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఒక రోజుముందే కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించనున్నాయని తెలిపింది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశాలకు వెళ్లారు. 2020, సెప్టెంబర్ 12వ తేదీ శనివారం సాయంత్రం ఆమె విదేశాలకు బయలుదేరి వెళ్లారు. ఆరోగ్య పరీక్షల కోసం ఆమె వెళ్లినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. సోనియాతోపా�
ఎండలు మరిన్ని రోజులు భరించాల్సిందే. ఎందుకంటే రుతుపవనాలు ఈసారి కూడా ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వనున్నాయి. దీంతో చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. నైరుతి రుతు పవనాలపైనే రైతులకు కీలకం. వర్షాలు పడితే..వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయి. అయితే..దేశంలోకి ఈ �
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు
వర్షాలు కురవడం లేదని కప్పలకు పెళ్లిళ్లు చేయడం ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. కప్పలు అరిస్తే వర్షాలు పడతాయని నమ్మకం.
2019 మే 22వ తేదీ నాటికే అండమాన్ నికోబర్ దీవుల్లోకి నైరుతు రుతుపవనాలు తాకుతాయని వెల్లడించింది. అక్కడి నుంచి