Home » Monsoon
కేరళను తాకిన నైరుతి రుతు పవనాలు మూడు నాలుగు రోజుల్లో కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని మరి కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు... తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తన్నాయి. నైరుతి రాకతో భానుడి భగభగల నుంచి రిలీఫ్ లభించనుంది.
హైదరాబాద్ నగర వాసులను వైరల్ ఫీవర్లు హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ వణుకు పుట్టిస్తోంది. వైరల్ ఫీవర్ లక్షణాలతో చాలామంది ఫీవర్ ఆసుపత్రి, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రుల
గత కొన్ని రోజులుగా ఎండలు అధికంగా ఉండడం, రాత్రి వేళ ఉక్కపోత ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పగలు, రాత్రి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే..ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
వర్షాకాలం వచ్చిందంటే వేసవి వేడి నుంచి ఉక్కబోత నుంచి ఉపశమనం దొరికినట్లే. మనుషులు, మొక్కలు, జంతువులు, చిన్నపాటి జీవాలతో సహా ఊపిరిపోసుకుంటాయి. వాటితో పాటు వైరస్ కూడా పెరగడానికి హెల్ప్ అవుతుంది.
తెలంగాణవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో 3 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ల
రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి.
రుతుపవనాలు ఎందుకు నిలిచిపోయాయి? లోటు వర్షపాతానికి కారణం ఏంటి? వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడనుంది?
వాతావరణ శాఖ ఏపీకి వర్ష సూచన ఇచ్చింది. నైరుతి రుతుపవనాల మందగమనంతో గత నెలలో వర్షాలు తగ్గినా.. మళ్లీ జోరందుకోనున్నాయని చెప్పింది.
తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మంగళవారం(జూలై 6,2021) అక్కడక్కడ భారీవర్షాలు కురవచ్చని...