Home » Motihari brick kiln blast
బీహార్లోని మోతీహారిలో ఇటుకల బట్టీలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ఒక్కొక్కరికి రూ.2లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన�