Home » MUDUNURI PRASADA RAJU
గోదావరిపై వశిష్ట బ్రిడ్జి ఆలస్యం అవడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. అన్ని సమస్యలు అధిగమించి పనులు ప్రారంబించామని చెప్పారు.
తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. మంత్రి కొట్టు సత్యనారాయణపై ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఫ్యాన్ పార్టీ గ్రాఫ్ తగ్గుతోందన్న విమర్శల