murder

    ఏడాది క్రితమే వివాహం, ఇంతలోనే దారుణం.. అనుమానంతో భార్య హత్య

    January 30, 2021 / 10:16 AM IST

    husband murder wife: నెల్లూరు జిల్లా కొడవలూరు ఎన్టీఆర్ కాలనీలో దారుణం జరిగింది. అనుమానం పెను భూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఉన్మాదిగా మారాడు. గొంతుకోసి అతి దారుణంగా భార్యను హత్య చేశాడు. భర్త పేరు హరికృష్ణ. భార్య పేరు స్రవంతి. ఏడాది క్రితమే వివ�

    చిత్తూరుకు ఏమైంది? మదనపల్లి ఘటన మరచిపోకముందే మరో మూడు సంచలన ఘటనలు..!!

    January 29, 2021 / 10:24 AM IST

    Three more sensational incidents in Chittoor district : మదనపల్లెలో సంచలనాన్ని రేపిన మూఢభక్తి తో అలేఖ్య, సాయిదివ్య అనే అక్కాచెల్లెళ్ల హత్యల ఘటన మరువకముందే..చిత్తూరు జిల్లాలో మరో మూడు సంచలన ఘటనలు వెలుగులోకొచ్చాయి. మదనపల్లి ఇద్దరు కూతుళ్ల హత్యల ఘటనలో రోజు వింతలు బయటపడుతుంటే..బ�

    ఆశ్రమ నిర్వాహకుడిపై దాడి, హత్య

    January 27, 2021 / 01:39 PM IST

    ashram organizer murder in chittoor district : చిత్తూరు జిల్లా ఐరాల మండలం గుండ్ల పల్లిలో, ఓ ఆశ్రమ నిర్వాహకుడిని దుండగుడు దారుణంగా హత్య చేశాడు. అచ్యుతానందగిరి (75) అనే వ్యక్తి గ్రామంలోని భగవాన్ శ్రీ రామతీర్ధం ఆశ్రమాన్ని కొన్నాళ్లుగా నిర్వహిస్తున్నాడు. జనవరి26, మంగళవారం రా�

    పాపం పండింది – భర్తను హత్య చేస్తుండగా చూసిన కొడుకు

    January 27, 2021 / 12:03 PM IST

    police arrested wife and her lover, due to husband murder : తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో ఇల్లాలు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యచేసుకున్నాడని అందరినీ నమ్మించింది. నిజమని నమ్మిన బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. హమ్మయ్యా అంతా సజావు�

    పద్మజ కుటుంబం మానసిక వ్యాధితో బాధపడుతోంది-సైక్రియాటిస్ట్ రాధిక

    January 26, 2021 / 04:11 PM IST

    daughters killer padmaja family suffering with psychiatric disorders : చిత్తూరు జిల్లా మదనపల్లిలో సంచలనం కలిగించిన జంట హత్యల కేసులో మృతులు తల్లితండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వైద్యురాలు రాధిక వైద్య పరీక్షలు నిర్వహించారు. పద్మజ తండ్రి ఇటీవలే మానసికి

    మరదలితో వివాహేతర సంబంధం- అనుమానంతో హత్య చేసిన బావ

    January 26, 2021 / 11:05 AM IST

    warangal man killed wifes sister, due to extra marital affair : రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయి, పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్న బావ, మరదలు వేరొకరితోసంబంధం పెట్టుకుందనే అనుమానంతో కిరాతకంగా హత్య చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ రూరల

    చేపల కూర లొల్లి : ఒకరి హత్య, ఏడుగురు జైలుపాలు

    January 25, 2021 / 12:20 PM IST

    Fight Over Fish Curry : అంతవరకూ కలసి మెలసి ఉన్న వారి మధ్య చేపల కూర చిచ్చుపెట్టింది. ఒకరి హత్యకు దారి తీసింది. నిందితుడితో పాటు ఏడుగురిని జైలుపాలు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో చేపల కూర కోసం ఓ వ్యక్తి అరాచకానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో విచక్షణ మరిచిపోయి ఒ

    వరుసకు సోదరుడితో శారీరీక సంబంధం..ప్రియుడితో కలిసి చంపేసింది

    January 24, 2021 / 08:58 AM IST

    warangal triangle love story : వరుసకు సోదరుడయ్యే వ్యక్తిని ప్రేమించింది. శారీరక సంబంధం ఏర్పరచుకుంది. అంతకముందే..ఆ సోదరుడి స్నేహితుడిని కూడా ప్రేమించింది. కానీ..తమ వ్యవహారం సాఫీగా కొనసాగాలంటే..తొలుత ప్రేమించిన వ్యక్తిని అంతమొందిస్తే…బాగుంటుందని సోదరుడిని ఒ�

    మహిళను వేధించాడని వ్యక్తిని కొట్టి చంపిన ప్రజలు

    January 23, 2021 / 06:20 PM IST

    49 year old man died in kasargod after mob lynching due to misbehaving a woman : కేరళలోని కాసర్ గోడ్ లో దారుణం జరిగింది. ఒక మహిళపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో 49 ఏళ్ళ వ్యక్తిని స్ధానికులు కొట్టి చంపిన దారుణ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. కాసర్గోడ్ లోని చెమ్మనాడ్ లో నివసించే రఫీక్ అనే వ్యక్తి �

    రెండో పెళ్లికి సిధ్ధమైన భర్త.. అది తెలుసుకున్న భార్య….

    January 23, 2021 / 05:23 PM IST

    wife killed her husband who was planning a second marriage in kovilpatti  : భార్య బతికుండగానే రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న భర్తను భార్య హత్య చేసిన ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టిలో చోటుచేసుకుంది. కోవిల్ పట్టి లోని లాయల్ మిల్ కాలనీలో  నివసించే ప్రభు, ఉమామహేశ్వరి దంపతుల�

10TV Telugu News