Home » murder
reason behind kakinada corporator ramesh murder: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలకలం రేపిన వైసీపీ కార్పొరేటర్ కంపర రమేష్ హత్య కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపర రమేష్ మర్డర్ కి కారణం ఏంటో పోలీసులు తెలిపారు. రియల్ ఎస్టేట్ సెటిల్ మెంట్ లో వచ్చిన వివా�
lover killed his friend, due to Illegal affair with friend wife : హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సాయిబాబా గుడి సెల్లార్ లో మూడు రోజుల క్రితం లభించిన అస్థిపంజరం కేసు మిస్టరీ వీడింది. స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని అది బయటపడే సరికి స్నేహితుడ్ని హతమార్చ�
another sensation in disha case: ఏడాది క్రితం దేశం మొత్తం సంచలనం రేపి దిశ హత్య కేసు ఇప్పుడు మరిన్ని సంచలనాల మయం కాబోతోంది. దిశ హత్య ఉదంతమే తీవ్ర విషాదాంతమైతే, ఆ కేసు నిందితుల ఎన్ కౌంటర్ మరో సంచలనం. ఈ సంఘటనలపై సినిమా తీసేందుకు రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రయత్నాలు మరో �
Moroccan Woman Murdered Lover: యూఏఈలో భయానక ఘటన జరిగింది. ఓ మహిళ తన ప్రియుడిని అతి దారుణంగా చంపింది. అంతేకాదు, అతడి శరీర భాగాలతో(అంగం, వృషణాలు) బిర్యానీ వండింది. ఆ బిర్యానీని ఇంటి పక్కన భవన నిర్మాణ పనులు చేస్తున్న కూలీలకు ఆహారంగా పెట్టింది. ఉత్తర ఆఫ్రికాలోని మొరా�
Human Sacrifice: కేరళలోని పలక్కాడ్ జిల్లాలో ఓ తల్లి తన ఆరేళ్ల కొడుకును హత్య చేసింది. ఆ ఘటన తర్వాత తానే స్వయంగా పోలీసులకు సమాచారం అందించి అరెస్టు అయిపోయింది. నాలుగోసారి ప్రెగ్నెంట్ అయిన షహీదా.. ఆదివారం రాత్రి భర్త ఇద్దరు పిల్లలు వేరే గదిలో నిద్రపోతుండగ�
Maharashtra man killled woman refuse marry him, ghatkesar : భర్తతో విడిపోయి జీవిస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఆమెను పెళ్లి చేసుకోవాలను కున్నాడు. అందుకామె అంగీకరించలేదు. వేరే వారితో ఆమె సన్నిహితంగా ఉండటం చూసి కోపంతో ఆమెను హత్యచేసిన వ్యక్తి ఉదంతం ఘట్ �
visakha police arrested victims through young lady chunni : హత్య జరిగిన ప్రదేశంలో లభించే ప్రతి ఒక్క ఆధారం ఆ కేసు సాల్వ్ చేయటంలో ఉపయోగపడుతుందనేది మరోసారి రుజువయ్యింది. విశాఖ జిల్లా పరవాడలో జరిగిన హత్యకేసులో ఘటనా స్ధలంలో లభించిన చున్నీ నిందితులను పట్టిచ్చింది. హతుడు రామిరెడ్డి
Uttar Pradesh : woman stabbed to death for spurning advances by nephew : ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో దారుణం జరిగింది. వావివరుసలు మరిచి కామంతో కళ్లు మూసుకుపోయిన విద్యార్ధి తన మేనత్తపై కన్నేశాడు. తన కోర్కెలు తీర్చలేదని ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. మీరట్ కు చెందిన యువకుడు
Madanapalle Double Murder : చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. అలేఖ్య, సాయిదివ్యలను తల్లిదండ్రులే దారుణంగా హతమార్చారని అంతా భావించారు. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టు తర్వాత… ఈ అభిప్రాయం మారింది. పెద్ద కుమార�
tailor killed, by wife’s lover in srikakulam district : పెళ్లై ఏళ్లు గడుస్తున్నా ప్రియుడితో బంధాన్ని వదులుకోని ఇల్లాలు ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం పాతపట్నం గ్రామంలో మాలతి అనే యువతి తాతగారింటి వ