murder

    వీడిన కౌకూర్  మృతదేహం మిస్టరీ

    February 19, 2021 / 12:30 PM IST

    cops solve Kowkoor dead body case : కౌకూర్ అటవీ ప్రాంతంలో బుధవారం దొరికిన మహిళ మృతదేహాం కేసులో మిస్టరీ వీడింది. ఆ మృతదేహాం నేరేడ్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో వినోభానగర్‌ లో నివసించే చంద్రకళ (43) అనే మహిళ గా గుర్తించారు. మహిళను ఎవరో హత్య చేసి అక్కడ పడేసినట్లు పోలీసుల

    లాయర్ వామన్‌ రావును 18 సార్లు కత్తులతో నరికారు…అనంతరం అతనిపై కారు ఎక్కించి చంపేశారు

    February 17, 2021 / 09:58 PM IST

    Lawyer Vaman Rao couple Murder : ఎంత పగ, ఎంత కక్ష. వామన్ రావుపై ఎంత ద్వేషం. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 సార్లు కత్తులతో నరికి చంపారు. వామన్ రావు భూమిపై మిగిలి ఉండకూడదు.. మాకు అడ్డు రాకూడదనే లక్ష్యంతో అతనిపై విచక్షణ మరిచి దాడి చేశారు. ఉన్మాదంగా, ఫ్యాక్షనిస్టులు సైతం

    భార్యా రూపవతి శత్రువు – పెళ్లైన ఆర్నెల్లకే భార్యను హత్య చేసిన భర్త

    February 17, 2021 / 09:31 PM IST

    Kozhikode : Husband beheads sleeping wife, Suspecting infidelity : భార్యా రూపవతి శత్రువు అన్నట్లు అందంగా ఉన్న భార్యపై అనుమానం పెంచుకున్న ఒక భర్త, పెళ్లైన ఆర్నెల్లకే భార్యను కిరాతకంగా నరికి హత్య చేసాడు. కేరళలోని కోజికోడ్ జిల్లా ముక్కం మున్సిపాలిటీ, కొడియత్తూర్ గ్రామ పంచాయితీ పరిధి�

    పక్కా ప్లాన్ తో లాయర్‌ వామన్ రావు దంపతుల మర్డర్‌

    February 17, 2021 / 08:35 PM IST

    lawyer Vaman Rao couple Murder : పక్కా ప్లాన్ వేశారు. పర్ఫెక్ట్‌గా స్కెచ్ అమలు చేశారు. తమ అక్రమాలకు అడ్డుగా నిలబడిన లాయర్ వామన్ రావును, ఆయన భార్యను అత్యంత దారుణంగా అడ్డు తొలగించుకున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ హత్యలను తలపించే రీతిలో కరీంనగర్ జిల్లాలో నడి రోడ్డుపై �

    హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు, టీఆర్ఎస్ నేత హస్తం?

    February 17, 2021 / 05:25 PM IST

    highcourt lawyer couple murder case: పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యల వెనుక టీఆర్ఎస్ నేత కుంట శ్రీనివాస్ హస్తం ఉన్నట్టు పోలీసులు తేల్చారు. కుంట శ్రీనివాస్ తనను హత్య చేశాడని చనిపోయే ముందు వామన

    హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య, కారులో వెళ్తుండగా కత్తులతో దాడి

    February 17, 2021 / 04:10 PM IST

    highcourt lawyer couple murder: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర దారుణం జరిగింది. హైకోర్టు న్యాయవాది దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. న్యాయవాది వామన్ రావు, ఆయన భార్య నాగమణిపై దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. వామన్ రావు దంపతుల�

    నా భార్యను చంపేశా..దేనికైనా రెడీగా ఉన్నా.. ఉరిశిక్ష వేసినా ఓకే..

    February 16, 2021 / 03:33 PM IST

    Telangana man who murdered his wife : ‘నా భార్యను నేనే చంపేశా..నాకు ఉరి శిక్ష వేసినా ఓకే..దేనికైనా రెడీగా ఉన్నానని అంటున్నాడో భర్త. పెళ్లి అయి 12 ఏళ్లు అయి..ఇద్దరు పిల్లల తల్లి అయిన భార్య ప్రాణాల్ని నిలువునా తీసేశాడా భర్త. అనుమానం పెనుభూతంగా మారి సంసారాన్ని ఛిన్నాభిన�

    భర్త హత్యకేసు విచారణ….ఇంతలోనే భార్య ఆత్మహత్య

    February 13, 2021 / 11:18 AM IST

    wife suicide, after husband murder case under investigation in east godavari district : తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం లో ఈ నెల 8వ తేదీన హత్యకు గురైన రెడ్డెంశ్రీనివాస్ హత్య కేసు విచారణ జరుపుతుండగా …ఇంతలోనే ఆయన భార్య కూడా ఆత్మహత్య చేసుకోవటంతో వారి పిల్లలు అనాధలయ్యారు. పట్టణంలోని శ్రీపాదవల్లభ మ�

    బర్త్ డే సెలబ్రేషన్స్ తర్వాత బీజేపీ కార్యకర్త హత్య.. మత విద్వేషాలే చంపేశాయంటోన్న ఫ్యామిలీ

    February 13, 2021 / 07:53 AM IST

    BJP Worker Murder: బర్త్ డే పార్టీలో జరిగిన వాదనలో 25సంవత్సరాల బీజేపీ కార్యకర్తను కత్తితో పొడిచి చంపేశారు. రోహిత్ శర్మ అలియాస్ రింకూ శర్మ అనే వ్యక్తిపై మతాంతర విద్వేషాలే ప్రాణం తీశాయని.. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్

    ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఇల్లాలు

    February 12, 2021 / 03:57 PM IST

    Husband opposes wife”s illegal affair, strangled to death by partner”s paramour in Uttarpradesh : ఉత్తర ప్రదేశ్ లోని షహరాన్ పూర్ లో వివాహిత మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఉదంతం వెలుగు చూసింది. షహరాన్ పూర్ జిల్లా కుతుబ్ షర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హౌజ్ ఖేరి ప్రాంతంలో నివసించే రిషిపాల్(32

10TV Telugu News