Home » murder
షాద్ నగర్ కోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు భారీగా కోర్టు దగ్గరికి తరలి వస్తున్నారు. దిశ హత్యాచారం కేసులో నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై మూడు కమిషనరేట్ల పరిధిలో కేసు నమోదు అయింది.
రిమాండ్ రిపోర్ట్లోని విషయాలు చూస్తే... ఎవరికైనా కన్నీళ్లొస్తాయి. ఆ నీచులు చేసిన పని ఆక్రోశాన్ని తెప్పిస్తుంది. అసలు నిందితులు ఇంత దారుణానికి ఎలా తెగబడ్డారు...? ఇంత
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై సినీ నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఆ మృగాళ్లను చంపి తానే జైలుకు వెళ్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచారం కేసులో నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో మేజిస్ట్రేట్ పాండునాయక్ ఎదుట పోలీసులు నలుగురు నిందితులను హాజరుపర్చారు.
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిధిలో సిద్దులగుట్ట దగ్గర మైసమ్మ ఆలయం పక్కన శుక్రవారం(నవంబర్ 29,2019) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మహిళ ఫోటోను పోలీసులు
షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులు ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు, విద్యార్థులు పెద్ద
తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో దారుణం జరిగింది. రోజా(20) అనే యువతి దారుణ హత్యకు గురైంది. తన ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ముళ్లపొదల్లో రోజా మృతదేహాన్ని గొర్రెల
హైదరాబాద్ శివారులో జరిగిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణం అందరిని షాక్ కి గురి చేసింది. ఆడపిల్ల భద్రతపై