Home » murder
చటాన్పల్లిలో దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఎన్హెచ్ఆర్సీ వెళ్లింది. ఎన్కౌంటర్ జరిగిన తీరుని పరిశీలిస్తున్నారు.
దిశ అత్యాచారం, హత్య జరిగినప్పటి నుంచి నుంచి నేడు జరిగిన నిందితుల ఎన్కౌంటర్ వరకూ 10 రోజుల్లో 20 పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ముంబైలోని గోరెగావ్లో దారుణం జరిగింది. గురువారం రాజు వాగ్మేర్ అనే వ్యక్తిని తన ఇద్దరు భార్యలు హతమార్చారు. రాజు 2006లో సవితను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. 2010లో సరితను ఒకే ఒక్క సంతానం. తన ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలతో కలిసి ఒకే �
అసలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది. వీరు ఎలా ఆలోచిస్తారో తెలిస్తే షాక్ అవుతారు. ఇంత దారుణంగా ఆలోచిస్తారా? అని తిట్టిపోస్తారు కూడా. ఉత్తరప్రదేశ్ లోని అజమ్ గఢ్ లో గతవారమే జరిగిన అత్యాచార ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహర
దిశ హత్య కేసు దర్యాప్తు మరింత వేగం కానుంది. దిశ హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహబూబ్నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్ట్రాక్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో దారుణమైన మరో నిజం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన తర్వాత దిశను తగలబెట్టారని ఇప్పటివరకు
శంషాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నలుగురు మృగాళ్లు అత్యాచారం జరిపి అత్యంత పాశవింగా దిశను చంపేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆ నలుగురు నరరూప రాక్షసులను తక్షణమే ఉరి తీయాలని ముక
వెటర్నరీ డాక్టర్ దిశా హత్యాచారం ఘటన నేపథ్యంలో టీజింగే హీరోయిజమా? పేరుతో 10టీవీ నిర్వహించిన స్పెషల్ డిస్కషన్ లో నటి మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిశ
వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసు నిందితులు పోలీసుకులకు చెప్పిన సమాధానం కంగుతినేలా చేస్తోంది. ఏమో సార్.. అప్పుడు మేం ఫుల్లుగా తాగి ఉన్నాం. ఏం చేస్తున్నామో సోయి
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం తగదని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు. దిశ