Muslim parties

    అయోధ్య కేసు : లాస్ట్ డే హైడ్రామా.. పుస్తకాన్ని చించేసిన లాయర్, సీజేఐ సీరియస్

    October 16, 2019 / 08:11 AM IST

    అయోధ్య కేసు విచారణలో చివరి రోజు సుప్రీంకోర్టులో హైడ్రామా చోటు చేసుకుంది. విచారణ సందర్భంగా ముస్లిం సంస్థల తరఫు లాయర్ రాజీవ్ ధావన్ ప్రవర్తించిన తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదేపదే తమను నిలదీసినట్లు ప్రవర్తించడంపై ధర్మాసనం �

    అయోధ్య కేసులో క్షమాపణ కోరిన ముస్లిం పార్టీలు

    September 26, 2019 / 09:46 AM IST

    సుప్రీం కోర్టులో నడుస్తోన్న అయోధ్య కేసుపై ముస్లిం పార్టీలు U టర్న్ తీసుకున్నాయి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)కు సంబంధించిన 2003 రిపోర్టు రాసిన వ్యక్తి గురించి తెలియాలంటూ సుప్రీం కోర్టులో వినిపించిన వాదనలు వెనక్కి తీసుకున్నాయి. ఈ కేసు ని

10TV Telugu News