Home » Naatu Naatu
ఆస్కార్ తన 60 ఏళ్ళ ట్రేడిషన్ ని బ్రేక్ చేస్తూ కార్పెట్ కలర్ ని రెడ్ నుంచి షాంపైన్ కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రంగు మార్చడం గురించి అకాడమీ కచ్చితమైన రీజన్ అయితే వెల్లడించనప్పటికీ, ఆ విషయం పై ఒక సీరియస్ జోక్ అయితే వేసింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి ద్రుష్టి.. మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోయే ఆస్కార్ అవార్డ్స్ వేడుక పైనే ఉంది. కాగా ఆస్కార్ వేడుకలో రెడ్ కార్పెట్ పై నడవడానికి ప్రతిఒక్కరు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. రెడ్ కార్పెట్ పై పోజులు ఇవ్వడానికి ప్ర�
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పుర్కస్కారం మార్చి 12న జరగనుంది. ఇండియన్ టైం ప్రకారం మార్చి 13 ఉదయం 5:30 గంటల నుంచి ఈ వేడుక మొదలు కాబోతుంది. ఈ 95వ ఆస్కార్ అవార్డ్స్ లో నామినేట్ అయిన ఫుల్ లిస్ట్ ఇదే..
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్. కాగా బంగారు పూతతో మెరిసిపోయే ఆస్కార్ అవార్డుని అమ్ముకోవచ్చా అంటే? అవును అమ్ముకోవచ్చు. అయినా అంత ప్రతిష్టాత్మకమైన అవార్డుని ఎవడైనా అమ్ముకుంటాడా? అని అనుకుంటున్నారా. నిజం ఇది ఒకసారి జరిగింది.
RRR మూవీ ఆస్కార్ రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. నిన్న రాత్రి దక్షిణాసియా చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులకు ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎ�
RRR ఆస్కార్ గెలవాలి అంటూ ఇండియన్ ఆడియన్స్ అంతా కోరుకుంటుంటే, ఇండియన్ యాక్ట్రెస్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మాత్రం.. నాటు నాటు సాంగ్ కి కాకుండా తాను నటించిన సాంగ్ కి ఆస్కార్ రావాలి అని కోరుకుంటుంది.
మార్చి 12న ఈ ఆస్కార్ అవార్డుల వేడుకలో నాటు నాటు సాంగ్ డాన్స్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉండబోతుందని తెలిసిన దగ్గర నుంచి.. ఈ పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ అండ్ చరణ్ ఇవ్వబోతున్నారా? అనే ఒక క్యూరియాసిటీ మొదలయింది. తాము పర్ఫార్మ్ చేయడం లేదని ఇటీవల ఎన్టీఆర్ తేల్
బాహుబలి, RRR సినిమాలతో నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి కర్ణాటకలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ప్రస్తుతం ఆస్కార్ బరిలో RRR నాటు నాటు సాంగ్ నిలవడంతో, అమెరికాలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రాజమౌళి తిరిగి ఇండియా రాగ�
ఇండియన్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి చూపులు తనవైపుకు తిప్పుకుంది. దర్శకదిగ్గజం ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పాటు గ్లోబల్గా ప్
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ని ఎక్కువగా అయ్యప్ప దీక్షలో చూస్తుంటాం. తాజాగా ప్రముఖ అమెరికా పోడ్క్యాస్ట్ టాక్ షో 'టాక్ ఈజీ'కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ మొదటిలోనే విలేకరి.. మీరు ధరించే దీక్ష గురించి చెబుతారా? అని ప్రశించాడు. రామ్ చరణ్ బదులిస్తూ.