Nagarjuna Contributes RS 50 Lakhs

    తెలంగాణ CM సహాయనిధికి ‘కింగ్’ నాగార్జున 50 లక్షల విరాళం..

    October 20, 2020 / 02:03 PM IST

    Akkineni Nagarjuna: తెలంగాణ సీఎం సహాయ నిధికి ప్రముఖ సినీ నటుడు, ‘కింగ్’ అక్కినేని నాగార్జున రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘భారీ వర్షాలు మరియు వరదలు హైదరాబాద్ ప్రజల జీవితాన్ని నాశనం చేశాయి. నగరం నీటితో నిండి

10TV Telugu News