Home » Naresh
నరేష్, పవిత్రా జోడీ ఇటీవల తాము మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్లుగా ఓ వీడియో క్లిప్ వదిలి నెట్టింట తుఫాను క్రియేట్ చేశారు.
ఇటీవల వచ్చిన పెళ్లి వీడియో మాత్రం షూట్ వీడియో అని కొంతమంది అనగా ఇప్పుడు అదే నిజమైంది. తాజాగా నేడు నరేష్ - పవిత్ర మెయిన్ లీడ్స్ లో నరేష్ సొంత నిర్మాణంలో MS రాజు డైరెక్షన్ లో మళ్ళీ పెళ్లి అనే టైటిల్ తో సినిమాని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ద�
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్ని మంచి శకునములే సినిమా మే 18న రిలీజ్ కానుంది. ఉగాది సందర్భంగా సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెడుతూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో సంతోష్ శోభన్, మాళవిక నాయర్,
ఇటీవల రమ్య మీడియాతో మాట్లాడుతూ పవిత్ర లోకేశ్ పై దారుణంగా విమర్శలు చేసి నరేశ్ కి విడాకులు ఇవ్వనని, వాళ్ళిద్దర్నీ పెళ్లి చేసుకోనివ్వను అని చెప్పింది. వీళ్ళ ఎపిసోడ్ లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ వచ్చింది. తాజాగా నరేశ్ తన మూడో భార్య రమ్య నుంచి...............
రమ్య మాట్లాడుతూ.. నరేష్, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా ఇంట్లో వాళ్ళు ఆయనతో పెళ్ళికి ఒప్పుకోకపోయినా ఒప్పించాను. కానీ పెళ్లి అయ్యాక నరేష్ గురించి నాకు చాలా విషయాలు తెలిశాయి. ఆయనకి వేరేవాళ్లతో సంబంధాలున్నాయి. నాకు చాలా సార్లు.........
న్యూ ఇయర్ వేళ.. పవిత్ర-నరేష్ పెళ్లి మాట
నటుడు నరేష్ నేడు తన ట్విట్టర్ లో ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో పవిత్రతో కలిసి కేక్ కట్ చేసి కేక్ తినిపించి వారిద్దరూ లిప్ కిస్ ఇచ్చుకున్నారు. ఈ వీడియోలోనే త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు........
పవిత్ర లోకేష్, నరేష్ కలిసి ఉంటున్నారని తనని వదిలేశారని కొన్నాళ్ల క్రితం నరేష్ మూడో భార్య రమ్య మీడియా ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి నరేష్, పవిత్ర లోకేష్ ఎక్కువగా జంటగానే కనపడుతున్నారు. ఇటీవలే కృష్ణ మరణించినప్పుడు కూడా నరేష్, పవ
సినీ నటి పవిత్ర లోకేశ్ తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను అసభ్యకరమైన పోస్టులు పెట్టి పలు యూట్యూబ్ చానల్స్, వెబ్సైట్స్లో అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చ�
సుచేంద్ర ప్రసాద్ కన్నడ మీడియాతో మాట్లాడుతూ.. ''నా భార్యపై వస్తున్న వార్తలని మీడియా, కొంతమంది స్నేహితుల ద్వారా ఇటీవలే తెలుసుకున్నాను. పవిత్ర మేము సహజీవనం చేస్తున్నామని చెప్పిందట. కానీ మేము ఇద్దరం..