Home » netflix
త్వరలో ఓటీటీలకు జరిమానా విధించే కొత్త చట్టం తీసుకురానుంది బ్రిటన్. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఓటీటీలకు బ్యాండ్ పడటం ఖాయం. బ్రిటన్ ఉన్నట్లుండి ఈ చట్టం రూపొందించడానికి ఒక �
మెగా హీరో అల్లు శిరీష్ నటించిన రీసెంట్ మూవీ ‘ఊర్వశివో రాక్షసివో’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ సబ్జెక్టుగా చిత్ర యూనిట్ మలిచిన తీరు బాగున్నా, ప్రేక్షకులను మెప్పించడంల�
మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా 'గాడ్ఫాదర్' రికార్డులు సృష్టిస్తుంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన 'లూసిఫర్'కు ఇది రీమేక్ గా తెరకెక్కింది. అయితే మోహన్ లాల్ 'లూసిఫర్' ఆల్రెడీ తెలుగు ఓటిటిలో ప్రసారం కావడంతో.. గాడ్ఫాదర్
మిళంలో తెరకెక్కిన ‘లవ్ టుడే’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను తమిళ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కించగా, పూర్తి యూత్ఫుల్ ఎంటర్టైనర్ సబ్జెక్ట్గా ఈ సినిమా వచ్చింది. ప్రముఖ స్టార్ ప్ర�
తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్టి కుస్తీ’(తమిళ్లో ‘గట్ట కుస్తీ’) తమిళంతో పాటు తెలుగులోనూ మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ను తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం మంచ�
యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తమిళనాట అదిరిపోయే హిట్టుని అందుకున్న చిత్రం 'లవ్ టుడే'. ప్రదీప్ రంగనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో ప్రదీప్, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి.. ప్రముఖ ఓటిటి ప్�
ఈ సంవత్సరం మన దేశం నుంచి స్టార్ సినిమాలు, కలెక్షన్స్ సాధించిన సినిమాలు, భారీ హిట్ కొట్టిన సినిమాలు కాకుండా ఒక చిన్న సినిమాని ఆస్కార్ కి పంపించారు. గుజరాతీ చిత్రం 'ఛెల్లో షో' సినిమా ఈ సంవత్సరం మన దేశం నుంచి............
మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘గాడ్ఫాదర్’ దసరా కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకోవడంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా
ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ‘ఇండియన్ ప్రిడేటర్: మర్డర్ ఇన్ ఏ కోర్టురూమ్’ అనే డాక్యుమెంటరీ సిరీస్ను నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ సిరీస్ను తెరకెక్కించేందుకు ఎంతో కష్టపడ్డారు. కస్తూర్బానగర్లోని ఎంతోమందిని కలిసి ఇంటర్వ్యూలు తీసుకున్నారు.
ప్రపచంలోనే సోషల్ మీడియా దిగ్గజాలుగా పేరున్న ట్విటర్, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా తమ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి. ఈ రెండు కంపెనీలు సంచలన నిర్ణయాలతో ఒక్కవారం వ్యవధిలోనే 18,500 మంది తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది.