Home » new parliament building
పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ సందర్భంలో రూ.75 నాణేన్ని కేంద్రం విడుదల చేస్తోంది. అయితే ఈ నాణెం ప్రత్యేకత ఏంటి? ఎలా తయారు చేస్తారు? దీనిని పొందాలంటే ఎలా అనే అనుమానాలు అందరిలోనూ ఉంటాయి. కేవలం సేకరణకు మాత్రమే ఉపయోగపడే ఈ నాణెం ఎక్కడ అందుబాటులో �
మేం ఈ విషయంలో జోక్యం చేసుకోదలుచుకోవడం లేదు. ఇది కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అంశం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే మళ్ళీ అదే బీఆర్ఎస్లోకి వెళ్తారు. ఇప్పటికీ మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలుకూడా అటో ఇటో అన్నట్టుగా ఉన్నారు.
కాయిన్పై రూపీ సింబల్తో పాటు 75గా డినామినేషన్ వాల్యూ ఉండనుంది. కాయిన్ ఎగువ అంచుపై సంసద్ సంకుల్ అని దేవనగరి స్క్రిప్ట్లో, దిగువ అంచున పార్లమెంట్ కాంప్లెక్స్ ఉండనుంది.
పాతవి ఎప్పడికైనా కొత్తవారికి చోటు ఇవ్వాల్సిందేనని ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ ఓ సందర్భంలో అన్నట్లు, మరో నాలుగు రోజుల్లో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఇక పాత భవనంలో జ్ణాపకాలు మాత్రమే మిగలనున్నాయి. 75 ఏళ్ల ప్రజాస్వామ్య, రాజకీయం ఇ�
మోదీ ప్రభుత్వం పదే పదే రాజ్యాంగ ఔచిత్యాన్ని అగౌరవపరుస్తోంది. బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ హయాంలో భారత రాష్ట్రపతి కార్యాలయం టోకెనిజంగా కుదించబడింది. కేవలం ఎన్నికల కోసం దళిత, గిరిజన వర్గాల నుంచి భారత రాష్ట్రపతిని కేంద్రం ఎన్నుకున్నట్లు కని�
కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కావటానికి డేట్ ఫిక్స్ అయ్యింది. మే 28(2023)న ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. 2020డిసెంబర్లో సెంట్రల్ విస్తటకు భూమి పూజ చేశారు ప్రధాని మోదీ
కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనం లోపలి ఫొటోలను విడుదల చేసింది. ఈ ఏడాది మార్చిలో కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ ప్రదేశాన్ని ఆకస్మికంగా సందర్శించారు. నిర్మాణ పనులను స్వయంగా తనిఖీ చేశారు. రూ.971 కోట్ల అంచనా వ్యయ
new Parliament building construction : నయా భారత్ కు కొత్త పార్లమెంట్ సింబల్ లా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ పార్లమెంట్ భవనం 75 వ స్వాతంత్ర్య దినోత్సవానికి గుర్తుగా ఉంటుందని పేర్కొన్నారు. నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి గురువారం (డిసెంబర్ 10, 2020) ప్రధాని మోడీ భూమి ప�